LCI Learning
New LIVE Course: Toxicology and Law. Batch begins 21st July. Register Now!

Share on Facebook

Share on Twitter

Share on LinkedIn

Share on Email

Share More

RK   03 August 2025

ఈ సమస్య కు సమాధానం చెప్పండి

అందరికి నమస్కారం.. 

మా పూర్వీకులకు ఒక సర్వే నేం. లో వున్న పూర్తీ విస్తీర్ణం Five ఎకరాలు fiftytwo  అందులో పెద్ద కుమారుడికి జ్యేష్ఠ భాగo టో  కలిపి three ఎకరాలు six centlu  & చిన్న కుమారుడికి two forty six ఎకరాలు విభజించారు.. వారు అలాగే వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పటి VRO గారు ఇద్దరికీ సమభాగాలుగా భావించి ఇద్దరి పట్టాదారు పాస్ బుక్స్ లో two seventy six గ రాయడం జరిగింది. Two thousand fifteen లో చిన్న కుమారుడి భార్య పట్టాదారు పాస్ బుక్ ఆధారంగా ఈ two seventy six  ను అమ్మి ఎటువంటి సర్వే కొలతలు వేయకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇందులో బౌండరీస్ లో పెద్ద కుమారుడి పేరు రాసారు. కొన్నవారు కూడావేరే వారికి అమ్మి నపుడు కొలతలు వేయగా two fortysix  తేలింది వారు ఆ two fortisix  ను కొన్నవాళ్లకు రిజిస్టర్ చేసి ఇచ్చారు ఇందులో వాళ్ళు బౌండరీస్ లో thirty  మిగులు భూమిగా చేయిపించారు ఫైనలా ఈ మిగులు భూమిని thirty ను చిన్న కుమారుడి భార్యకు అప్పగించారు. ఇందులో బౌండరీస్ లో పెద్ద కుమారుడి పేరు రాయడం జరిగింది. ఈ మిగులు భూమిని ముప్పయి సెంట్లు నుండి two thousand fifteen  నుండి ఆన్‌లైన్ చేయలేదు. ఈ జులైలో ఆన్‌లైన్‌లో ఇప్పటి వరకు MRO పెద్ద కుమారుడు అభ్యంతరం చెప్పిన వినకుండా ఆన్‌లైన్ చేసారు. 

ఈ మిగులు భూమి మొదట నుండి ఇప్పటి వరకు పెద్ద కుమారుడి అధిన అనుభవంలో ఉన్నది. 

ఈ ముప్పయి సెంట్లు పెద్ద కుమారుడికి రావాలి అంటే ఏమి చేయాలి. అప్పటి మండల సర్వేయర్ దీని పై ఒక ఎండార్సుమెంట్ ఇచ్చారు, అది అటాచ్మెంట్ లో చెక్ చేసి నాకు సమాధానం ఇవ్వండి. 

 

మీ విశ్వాసంతో,

ఆర్కే 



 1 Replies

T. Kalaiselvan, Advocate (Advocate)     04 August 2025

Nothing is understood, you may revert in English so that everyone will be able to advise you accordingly


Leave a reply

Your are not logged in . Please login to post replies

Click here to Login / Register  


Recent Topics


View More

Related Threads


Loading